Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీలపై గెలుపు: ధోనీ వీరవిహారం.. కోహ్లీ బౌలింగ్ అదుర్స్!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2015 (11:52 IST)
ఫ్రీడమ్ సిరీస్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులకే సాధించాడు. తద్వారా బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ.. ఫీల్డింగ్‌లో మాత్రం సఫారీలకు చుక్కలు చూపించాడు. ఒంటి చేత్తో మూడు క్యాచ్‌లు పట్టి ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న సఫారీ కెప్టెన్ డివిలియర్స్, డూప్లెసిస్, స్టెయిన్స్‌ల క్యాచ్‌లను పట్టి జట్టుకు కోహ్లీ తన వంతు సహకారం అందించాడు. కోహ్లీ మెరుపు వేగంతో కదిలి పట్టిన తొలి రెండు క్యాచ్‌లు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాయి. 
 
బుధవారం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వీర విహారం చేశాడు. కొత్త కుర్రాడు అక్షర్ పటేల్ బంతితో మాయాజాలం చేశాడు. వెరసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయానికి ధోనీ, అక్షర్ పటేల్‌లతో పాటు కోహ్లీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments