Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : విరాట్ కోహ్లీ పాదాలకు మొక్కిన వీరాభిమాని

Webdunia
మంగళవారం, 2 మే 2023 (13:24 IST)
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లలో భాగంగా, లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు (ఆర్సీబీ) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో ఇన్నింగ్స్‌ జరుగుతుండగా ఆర్బీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ విరాభిమాని ఒకరు.. భద్రతను ఉల్లంఘించి మైదానంలో పరుగులు తీశాడు. నేరుగా కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని, విరాట్ కోహ్లీ కాళ్లకు దండకు పెట్టాడు. 
 
వెంటనే కోహ్లీ అతడిని పైకి లేవతీసి హగ్ చేసుకుని బయటకు వెళ్లాలని సూచించాడు. ఇక కోహ్లీని కలిసిన ఆ వీరాభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సదరు అభిమాని పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే లక్నోపై 18 పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments