Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : విరాట్ కోహ్లీ పాదాలకు మొక్కిన వీరాభిమాని

Webdunia
మంగళవారం, 2 మే 2023 (13:24 IST)
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లలో భాగంగా, లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు (ఆర్సీబీ) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో ఇన్నింగ్స్‌ జరుగుతుండగా ఆర్బీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ విరాభిమాని ఒకరు.. భద్రతను ఉల్లంఘించి మైదానంలో పరుగులు తీశాడు. నేరుగా కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని, విరాట్ కోహ్లీ కాళ్లకు దండకు పెట్టాడు. 
 
వెంటనే కోహ్లీ అతడిని పైకి లేవతీసి హగ్ చేసుకుని బయటకు వెళ్లాలని సూచించాడు. ఇక కోహ్లీని కలిసిన ఆ వీరాభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సదరు అభిమాని పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే లక్నోపై 18 పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments