Webdunia - Bharat's app for daily news and videos

Install App

1, 0, 0, 0, 0.. అలా వికెట్లు కూలిపోయాయ్.. సౌతాఫ్రికా కుదేలు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (22:00 IST)
India _South Africa
భారత్‌లో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోయింది. బౌలింగ్ పరంగా టీమిండియా బౌలర్లు  అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ మెరిశారు. 
 
కేవలం ఒక ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఒక వికెట్ మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ పెవిలియన్ దారి పట్టారు. 
 
ఈ క్రమంలో క్వింటన్ డికాక్ 1, కెప్టెన్ బవుమా 0, రిలీ రోసౌ 0, డేవిడ్ మిల్లర్ 0, స్టబ్స్ 0 పరుగులేమీతో పెవిలియన్ చేరారు. ఇలా వరుస పెట్టి అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లే పూర్తికాకుండానే పీకలోతు కష్టాలో పడింది. 
 
ఇలా తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు పడటంతో ఆతర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ మార్కరామ్, పర్నీల్ ఆచీతూచీ ఆడుతున్నారు. 2.3 ఓవర్లలో 9 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేశారు.  

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments