Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ కప్ మ్యాచ్ : భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (14:17 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‍లో టాస్ ఓడిపోయిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. 
 
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది దట్టులో మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థాంలో అదనపు బ్యాటర్‌గ దీపక్ హుడాను ఆడించిన భారత్.. ఇపుడు అతన్ని తొలగించి, తిరిగి అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. 
 
అలాగే, గత మ్యాచ్‌లో వెన్ను నొప్పికి గురైన సీనియర్ కీపర్ దినేశ్ కార్తీక్ కోలుకోవడంతో అతన్ని జట్టులో కొనసాగించింది. అతని స్థానంలో జట్టులోకి రావాలని ఆశించిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరోమారు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్... కేవలం 2 పరుగులు మాత్రమే చేసి తన వికెట్‌ను యాసిర్ అలీకి సమర్పించాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రాహుల్ (43), కోహ్లీ (23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోరు 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments