Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ అండర్-19: భారత స్కోర్ 349.. సత్తా చాటిన యువ క్రికెటర్లు!

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:06 IST)
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. శనివారం నమీబియా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆ వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్ మెన్లు సంయుక్తంగా రాణించడంతో భారీ స్కోరు సాధించారు. ఈ క్రమంలో ఓపెనర్ ఆర్ ఆర్ పంత్(111), సర్ఫరాజ్ ఖాన్ (76), అర్మాన్ జాఫర్ (64)లు రాణించారు. 
 
అన్మోల్ ప్రీత్ సింగ్ 41, లోమ్రోర్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అటు నమీబియా బౌలర్ కోయెట్టీ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తదనంతరం 350 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన నంబియా జట్టులో ఓపెనర్లు లాఫ్టీ-ఈటో (17), డేవిన్ (21)లు క్రీజులో ఉన్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments