Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ తాజా ట్వీట్: ఇరకాటంలో కాంగ్రెస్.. ప్రియాంకా, వాద్రాల్ని కలిశాడట!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (13:14 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అక్రమాలకు పాల్పడిన లలిత్ మోడీ రోజుకో బాంబు పేల్చుతున్నారు. బీజేపీని ఇరుకున పెట్టిన లలిత్ మోడీ.. కాంగ్రెస్‌పై పడ్డాడు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెట్టే ప్రకటన చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలను కూడా తాను లండన్ హోటల్లో కలిశానని ట్వీట్ చేశాడు. ఫలితంగా ఆత్మరక్షణలో పడిన బీజేపీకి, లలిత్ మోడీ వ్యాఖ్యలతో కాస్త ఊరట లభించింది. అంతేగాకుండా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసేందుకు ఛాన్స్ దొరికింది. 
 
ఇకపోతే.. ఐపీఎల్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడిన మోడీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో దేశం విడిచి పారిపోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లలిత్ మోడీ ప్రకటనలతో సుష్మా స్వరాజ్‌తో పాటు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కూడా కూడా చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదం మోడీ సర్కారుకు గుదిబండగానే మారిన నేపథ్యంలో లలిత్ మోడీ తాజా వ్యాఖ్యలు బీజేపీకి ఊపిరి పీల్చుకునేలా చేశాయి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments