మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (16:21 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 25 వేల పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. ఇపుడు దీన్ని విరాట్ కోహ్లీ తన పేరును లిఖించుకున్నాడు.
 
ఢిల్లీ వేదికగా పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 577 మ్యాచ్‌లలో సచిన్ 25 వేల పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 549 మ్యాచ్‌లలోనే ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ 588 మ్యాచ్‌లు, జాక్వెస్ కల్లీస్ 594 మ్యాచ్‌లు, కుమార సంగక్కర 608 మ్యాచ్‌లు, మహేళ జయవర్థనే 701 మ్యాచ్‌లలో ఈ రికార్డును అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments