Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (16:21 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 25 వేల పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. ఇపుడు దీన్ని విరాట్ కోహ్లీ తన పేరును లిఖించుకున్నాడు.
 
ఢిల్లీ వేదికగా పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 577 మ్యాచ్‌లలో సచిన్ 25 వేల పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 549 మ్యాచ్‌లలోనే ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ 588 మ్యాచ్‌లు, జాక్వెస్ కల్లీస్ 594 మ్యాచ్‌లు, కుమార సంగక్కర 608 మ్యాచ్‌లు, మహేళ జయవర్థనే 701 మ్యాచ్‌లలో ఈ రికార్డును అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments