Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 28 నుంచి ఎంసీఎల్: తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్ వర్సెస్ గంగూలీ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2015 (09:11 IST)
గతంలో అమెరికాలో జరిగిన ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్ తరహాలో మాస్టర్స్ ఛాంపియన్ లీగ్ (ఎంసీఎల్) సందడి ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఎమిరేట్స్ బోర్డ్-ఎంసీఎల్ మధ్య కుదిరిన పదేళ్ల ఒప్పందంలో భాగంగా.. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగనున్న 18 మ్యాచ్‌లలో ఆరు జట్లు పోటీకి రెడీ అవుతున్నాయి. 
 
ఈ టోర్నీలో లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైట్స్, విర్గో సూపర్ కింగ్స్, సాగిటారియస్ స్ట్రయికర్స్ జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్‌లో గంగూలీకి చెందిన లిబ్రా లెజెండ్స్‌తో సెహ్వాగ్‌కి చెందిన జెమినీ అరేబియన్స్ తలపడనుంది. 15 మంది సభ్యులతో కూడిన జట్లు ఈ పోటీలో ఉంటాయి. జాక్వెస్ కల్లీస్, ముత్తయ్య మురళీధరన్, కుమార సంగక్కర, ఆడమ్ గిల్ క్రిస్ట్, వెటోరీ, బ్రెట్ లీ, బ్రియాన్ లారా వంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments