వెడ్డింగ్ యానివర్శరీ జోష్‌లో కోహ్లి: 70 నాటౌట్, స్కోరు 240/3

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (21:05 IST)
టి20 పోటీల్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్లు ముంబైలో తలపడ్డాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఇన్నింగ్సులో టీమిండియా వెస్టిండీస్ బౌలర్లతో ఆడుకున్నారు. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేశారు. 
 
రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు, కెఎల్ రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశారు. భారీ అంచనాలతో క్రీజులో అడుగుపెట్టిన పంత్ డకౌటుగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 29 బంతుల్లో 70 పరుగులు చేసాడు. వీటిలో 7 సిక్సర్లు, 4 ఫోర్లు వున్నాయి. మొత్తమ్మీద కోహ్లి తన వెడ్డింగ్ యానివర్సిరీకి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments