Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెడ్డింగ్ యానివర్శరీ జోష్‌లో కోహ్లి: 70 నాటౌట్, స్కోరు 240/3

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (21:05 IST)
టి20 పోటీల్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్లు ముంబైలో తలపడ్డాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఇన్నింగ్సులో టీమిండియా వెస్టిండీస్ బౌలర్లతో ఆడుకున్నారు. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేశారు. 
 
రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు, కెఎల్ రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశారు. భారీ అంచనాలతో క్రీజులో అడుగుపెట్టిన పంత్ డకౌటుగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 29 బంతుల్లో 70 పరుగులు చేసాడు. వీటిలో 7 సిక్సర్లు, 4 ఫోర్లు వున్నాయి. మొత్తమ్మీద కోహ్లి తన వెడ్డింగ్ యానివర్సిరీకి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments