Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రాను మందలించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (22:29 IST)
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రాను ఐసీసీ మందలించింది. ఇంగ్లండ్ సెంచరీ హీరో ఓల్లీ పోప్ పరుగు తీస్తుండగా బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడికి అడ్డుగా వెళ్లినట్టు నిర్ధారణ అయింది. బుమ్రా కావాలని అడ్డంగా నిలవడంతో ఇద్దరూ ఢీకొన్న పరిస్థితి ఏర్పడిందని ఐసీసీ వెల్లడించింది. 
 
ఇది ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదమని ఐసీసీ తేల్చింది. ఇంకా అధికారిక మందిలింపుతో సరిపెట్టింది. దీంతో బుమ్రా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. 
 
అంతర్జాతీయ క్రికెట్లో 24 నెలల వ్యవధిలో ఏ ఆటగాడి ఖాతాలో అయినా ఇలాంటి డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరినట్లైతే.. అతడిపై ఒక టెస్టు నిషేధం.. లేదా రెండు వన్డేల నిషేధం విధిస్తారని ఐసీసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments