Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రాను మందలించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (22:29 IST)
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రాను ఐసీసీ మందలించింది. ఇంగ్లండ్ సెంచరీ హీరో ఓల్లీ పోప్ పరుగు తీస్తుండగా బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడికి అడ్డుగా వెళ్లినట్టు నిర్ధారణ అయింది. బుమ్రా కావాలని అడ్డంగా నిలవడంతో ఇద్దరూ ఢీకొన్న పరిస్థితి ఏర్పడిందని ఐసీసీ వెల్లడించింది. 
 
ఇది ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదమని ఐసీసీ తేల్చింది. ఇంకా అధికారిక మందిలింపుతో సరిపెట్టింది. దీంతో బుమ్రా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. 
 
అంతర్జాతీయ క్రికెట్లో 24 నెలల వ్యవధిలో ఏ ఆటగాడి ఖాతాలో అయినా ఇలాంటి డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరినట్లైతే.. అతడిపై ఒక టెస్టు నిషేధం.. లేదా రెండు వన్డేల నిషేధం విధిస్తారని ఐసీసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ భావేద్వేగానికి లోనైన రిషి సునాక్!

మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ

డ్రైవర్ లేదు.. కానీ బస్సు తానంతట అదే నడిచింది.. వ్యక్తి మృతి.. ఎలా? (video)

భర్త వేధింపులకు టెక్కీ ఆత్మహత్య... పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

తర్వాతి కథనం
Show comments