Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (22:30 IST)
భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా అందరూ ఊహించినట్లే రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. ఇకపై మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కొనసాగబోతున్నాడు. 
 
వైస్ కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రా చేతికి అప్పగించింది బీసీసీఐ. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ హిట్‌మ్యానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
 
ఇకపోతే, ఈ నెల 24న లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత ధర్మశాలలో 26, 27న వరుసగా రెండు, మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. 
 
అనంతరం మార్చి 4 నుంచి మొహాలిలో ఫస్ట్ టెస్టు, మార్చి 12 నుంచి బెంగళూరులో రెండో టెస్టు జరగనుంది. మొహాలి టెస్టు కోహ్లీకి కెరీర్‌లో 100వ టెస్టుకానుంది.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments