Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు బహిష్కరించారు.. నేడు ప్రోత్సహిస్తున్నారు : జగ్మోహన్ దాల్మియా

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (16:07 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తనను బహిష్కరించిన వారే.. నేడు తనను ప్రోత్సహిస్తున్నారని ఆ సంస్థ పగ్గాలను మరోమారు చేపట్టిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) చీఫ్ జగ్మోహన్ దాల్మియా అంటున్నారు. దశాబ్దకాలం తర్వాత మళ్లీ బీసీసీఐ పగ్గాలు చేపట్టారు. 
 
దీనిపై ఆయన మంగళవారం కోల్‌కతా విమానాశ్రయంలో స్పందిస్తూ... "ఒకప్పుడు నన్ను బహిష్కరించిన వారే (క్రికెట్ బోర్డు నుంచి) ప్రస్తుతం నన్ను ప్రోత్సహిస్తున్నారు" అని అన్నారు. 
 
కాగా బీసీసీఐ ఎన్నికలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్యాంప్‌కు చెందిన అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అయితే దాల్మియా, ఠాకూర్ కలసి పని చేస్తారా? అనే అనుమానం తలెత్తుతోంది. "ఇదేమి సమస్య కాదు. భారత క్రికెట్ అభ్యున్నతి కోసం ఓ జట్టుగా మేము కలసి పనిచేస్తాం" అని దాల్మియా అంటున్నారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments