Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాక్ అంపైర్‌పై బీసీసీఐ వేటు!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:36 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ అంపైర్‌పై బీసీసీఐ బహిష్కరణ వేటు వేసింది. వచ్చే ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తేల్చి చెప్పింది. రవూఫ్ పాత్రపై విచారించిన ఐసీసీ క్రమశిక్షణా కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీ  నుంచి అతన్ని పక్కనబెట్టగా.. ప్రస్తుతం బీసీసీఐ శిక్షను ఖరారు చేసింది. ఇదే కేసులో ఆటగాళ్లు అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాలపై ఇప్పటికే బీసీసీఐ చర్యలు తీసుకుంది. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రాతినిథ్యంపై వారంలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ అంజాద్ హుస్సేన్ తెలిపారు. భారత్‌లో ఆడే ప్రతి దేశ జట్టుకు భద్రత కల్పిస్తామని, ఇందులో ఎలాంటి ఆందోళన అనవసరమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో పీసీబీ స్పందించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments