Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో ఐపీఎల్ మెగా వేలం.. రెండు రోజుల్లో నిబంధనలు

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (08:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం మెగా వేలం పాటలను వచ్చే నవంబరు లేదా డిసెంబరు నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను రెండు మూడు రోజుల్లో బీసీసీఐ విడుదల చేయొచ్చని తెలిపింది. 
 
గత పదేళ్లలో రెండు పర్యాయాలు ఐపీఎల్ మెగా ఈవెంట్ పాటలను నిర్వహించారు. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో ఈ పాటలను నిర్వహించింది. అపుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ సస్పెన్షన్‌ తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చాయి. 
 
2025 ఐపీఎల్‌కు గాను మెగా వేలానికి సంబంధించి మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపారు. కరోనా కారణంగా 2021లో మెగా వేలం పాటలను నిర్వహించలేదు. త్వరలోనే జరగనున్న వేలం పాటలను రెండు రోజుల పాటు నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments