Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024-100 సిక్సర్లు.. రోహిత్ శర్మ ఖాతాలో రికార్డ్

సెల్వి
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (09:14 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు గాడిలో పడినట్లు తెలుస్తోంది.  సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన స్టైల్‌లో మెరుపులు మెరిపించాడు. 
 
24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 38 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రీస్ టోప్లేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎవరూ దాన్ని బ్రేక్ చేయకపోవచ్చు. 
 
వాంఖెడే స్టేడియంలో 100 సిక్సర్లను కొట్టిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ ఒక్కడే కావడం విశేషం. ఒకే స్టేడియంలో టీ20 మ్యాచ్‌లల్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ మరొకరు ఎవరూ లేరు. అలాంటి అరుదైన రికార్డును రోహిత్ శర్మ తన పేరు మీద లిఖించుకున్నాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments