Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీగా రిషబ్ పంత్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:43 IST)
భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి ఆటలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్న పంత్ ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందే అవకాశం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు.
 
పంత్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) అనుమతిస్తేనే వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకుంటాడని తెలుస్తోంది. అంతకుముందు, పంత్ తిరిగి రావడాన్ని డీసీ జట్టు డైరెక్టర్‌గా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments