Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహీ రిటైర్మెంట్ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (15:16 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహీ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని  భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆశించాడు. 2025లో రోహిత్ శర్మ చెన్నైకి కెప్టెన్ కావాలని.. ఆయన నాయకత్వాన్ని చూడాలని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. 
 
2024 మార్చి 22 నుంచి జరుగనున్న ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వ వహించట్లేదు. ఆయన స్థానంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి హార్దిక్ పాండ్యాను ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నియమించింది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరో 5-6 ఏళ్లు ఆడగలడు. అందుచేత ఆయన చెన్నైకి కెప్టెన్‌ మారితే బాగుంటుంది. 2025లో చెన్నై తరపున ఆడటాన్ని తాను చూడాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments