Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహీ రిటైర్మెంట్ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (15:16 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహీ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని  భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆశించాడు. 2025లో రోహిత్ శర్మ చెన్నైకి కెప్టెన్ కావాలని.. ఆయన నాయకత్వాన్ని చూడాలని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. 
 
2024 మార్చి 22 నుంచి జరుగనున్న ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వ వహించట్లేదు. ఆయన స్థానంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి హార్దిక్ పాండ్యాను ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నియమించింది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరో 5-6 ఏళ్లు ఆడగలడు. అందుచేత ఆయన చెన్నైకి కెప్టెన్‌ మారితే బాగుంటుంది. 2025లో చెన్నై తరపున ఆడటాన్ని తాను చూడాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments