Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 17వ సీజన్‌.. ఇద్దరు కెప్టెన్లకు ఒకేసారి షాక్.. ఎందుకు?

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (13:10 IST)
KL Rahul, Ruturaj Gaikwad
ఐపీఎల్ 17వ సీజన్‌లో క్రికెట్ స్కోర్లకు సంబంధించిన రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ సీజన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లకు జరిమానా విధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సారథులకు ఫైన్ వేయడం ఇదే ప్రథమం. లక్నో వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఇది జరిగింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, లక్నో సారథి కేఎల్ రాహుల్‌కు రూ.12 లక్షల చొప్పున జరిమానా వేశారు. 
 
''లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చెరో రూ. 12 లక్షల జరిమానా విధించారు'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సొంతమైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Akbaruddin Owaisi: అసెంబ్లీ గాంధీ భవన్ మారింది... అక్భరుద్ధీన్ ఫైర్ అండ్ వాకౌట్

ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

తర్వాతి కథనం
Show comments