Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్‌ను మైదానంలోకి విసిరిన అవేష్ ఖాన్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (10:57 IST)
Avesh Khan
ఐపీఎల్ సిరీస్‌లో లక్నో జట్టు ఆటగాడు అవేశ్ ఖాన్ చేసిన చర్యకు ఐపీఎల్ అడ్మినిస్ట్రేషన్ వార్నింగ్ ఇచ్చింది. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
విరాట్ కోహ్లీ (61), బాబ్ డు ప్లసీ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. 
 
మ్యాచ్ ముగిసే సమయానికి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అవేశ్ ఖాన్ ఒక్క బంతినే ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. అయితే, మ్యాచ్ గెలిచిన తర్వాత, ఉద్వేగానికి గురైన అవేష్ ఖాన్ తన హెల్మెట్‌ను మైదానంలోకి విసిరాడు. ఆయన అలా చేయడం వివాదాస్పదమైంది. క్రికెట్ పరికరాలను ట్యాంపరింగ్ చేసినందుకు అవేశ్ ఖాన్‌ను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.2 కింద మందలించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments