Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్‌ను మైదానంలోకి విసిరిన అవేష్ ఖాన్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (10:57 IST)
Avesh Khan
ఐపీఎల్ సిరీస్‌లో లక్నో జట్టు ఆటగాడు అవేశ్ ఖాన్ చేసిన చర్యకు ఐపీఎల్ అడ్మినిస్ట్రేషన్ వార్నింగ్ ఇచ్చింది. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
విరాట్ కోహ్లీ (61), బాబ్ డు ప్లసీ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. 
 
మ్యాచ్ ముగిసే సమయానికి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అవేశ్ ఖాన్ ఒక్క బంతినే ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. అయితే, మ్యాచ్ గెలిచిన తర్వాత, ఉద్వేగానికి గురైన అవేష్ ఖాన్ తన హెల్మెట్‌ను మైదానంలోకి విసిరాడు. ఆయన అలా చేయడం వివాదాస్పదమైంది. క్రికెట్ పరికరాలను ట్యాంపరింగ్ చేసినందుకు అవేశ్ ఖాన్‌ను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.2 కింద మందలించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments