Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మేగా వేలం : అంగట్లో బేరానికి 590 మంది ఆటగాళ్లు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (07:25 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెల 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఇందులో 590 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండనున్నారు. బెంగళూరులో జరిగే ఈ మెగా వేలంలో అనేక మంది తెలుగు క్రికెటర్లు కూడా ఉన్నారు. 
 
ఈ వేలం పాటలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగనుంది. ఐపీఎల్ సీజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆటగాళ్లను లక్షల్లో చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐ.పి.ఎల్. ఈ సిరీస్‌లో ఆడేందుకు క్రికెటర్లు అమిత ఉత్సాహం చూపుతారు. 
 
గతేడాది వరకు 8 జట్లు ఆడుతూ వచ్చాయి. ఈ యేడాది మరో రెండు జట్లను చేర్చారు. ఇలా ఆటగాళ్లందరూ కొత్తగా వేలం వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 జట్లు ఒక్కొక్కరు 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్లు నలుగురు ఆటగాళ్లను కూడా ఉంచుకోవచ్చు. మిగిలిన ఆటగాళ్లను బహిరంగ వేలం ద్వారా వేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

తర్వాతి కథనం
Show comments