Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-10.. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌లకు డౌటే.. పూర్తి ఫిట్‌నెస్ తర్వాతే?

ఐపీఎల్- పదో సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ ఐపీఎల్‌ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ ధ

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (18:45 IST)
ఐపీఎల్- పదో సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ ఐపీఎల్‌ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ ధర్మశాల టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ధర్మశాల మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, కొన్నివారాల పాటు తాను ఐపీఎల్‌కు దూరమవుతానని చెప్పాడు. గాయం నుంచి ఇంకా కోలుకోలేదన్నాడు. 
 
100శాతం ఫిట్‌నెస్‌ సాధించడానికి ఇంకా కొన్ని వారాల సమయం పడుతోంది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే మైదానంలో అడుగుపెడతానని కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఎప్పటికి కోలుకుంటానో తెలియట్లేదన్నారు. గాయంపై త్వరలో ఫిజియో స్పష్టత ఇస్తాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు.  దీంతో ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌తో, 8న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 10న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మూడు మ్యాచ్‌లకు కోహ్లీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

తర్వాతి కథనం
Show comments