Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-9: కింగ్స్ ఎలెవన్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఇంట్రెస్టింగ్ విన్.. ఒక్క పరుగు తేడాతో?!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (12:46 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపును నమోదు చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగుతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు… 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ 64, రాహుల్ 42, సచిన్ బీబీ 33, కోహ్లీ 20 పరుగులు సాధించారు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో దూకుడుగా ఆడిన పంజాబ్.. మ్యాచ్‌కు చివర్లో బోల్తా పడింది. చివరి ఓవర్లో 17 రన్స్ చేయాల్సి ఉందనగా… 15 రన్స్ మాత్రమే చేయగలిగింది. 57 బాల్స్‌లో 89 రన్స్ చేసి… పంజాబ్‌ను రేసులోకి తెచ్చిన మురళీ విజయ్ ఇన్నింగ్స్ శ్రమ వృధా అయ్యింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో వింత వ్యాధి.. 13కి పెరిగిన పిల్లల మరణాలు.. లక్షణాలివే

Hyderabad : కొండపై స్త్రీపురుషుల మృతదేహాలు.. ఏదైనా సంబంధం ఉందా?

Tirumala: శ్రీవారి ఆలయంలో అరకిలోకు పైగా బంగారాన్ని దొంగలించాడు.. ఎలా ఆ పని చేశాడంటే?

Bear Hugging Shivling: శివలింగాన్ని కౌగిలించుకున్న ఎలుగుబంటి.. వీడియో వైరల్

Samosa: సమోసా తిందామని చూస్తే బ్లేడ్.. షాకైన హోంగార్డు.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

Daaku Maharaaj : డాకు మహారాజ్‌తో బాలయ్య ఒకే ఒక్కడు.. ప్రపంచ రికార్డ్ నమోదు

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments