Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విన్- విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించిన షోయబ్ అక్తర్!

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (11:49 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ టీమిండియా క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను పెంపొందించుకునేందుకు శతథా యత్నిస్తున్న అశ్విన్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని షోయబ్ కొనియాడాడు. టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ జట్టును గెలుపు తీరాలకు చేరుస్తున్నానని చెప్పాడు. 
 
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని అక్తర్ తేల్చేశాడు. టీమిండియా కొత్త కుర్రాడు జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన తీరుతో అరంగేట్రం చేశాడని వెల్లడించాడు. మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లాంటి సీమర్లు దూరమవడం భారత్‌కు తీరని నష్టమేనని పేర్కొన్నాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments