Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వవిజేత టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో భారత్.. ముమ్మరంగా ప్రాక్టీస్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (19:46 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఈ నెల 19వ తేదీ ఆదివారం ఫైనల్ పోటీ జరుగనుంది. ఈ పోటీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు గురువారం రాత్రి అహ్మదాబాద్‌కు చేరుకుంది. శుక్రవారం నుంచి ముమ్మర ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది.
 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ, రవీంద్ జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు మైదానంలో కనిపించారు. రోహిత్ శర్మ ఎక్కువగా కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లతో చర్చిస్తూ మైదానంలో కనిపించారు. అలాగే, జట్టు సహచరులన సాధనను కూడా పరిశీలించారు. 
 
2003లో జరిగిన ప్రపంచ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా, సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆసీస్ జట్టే విజేతగా నిలించింది. ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అదీకూడా సొంతగడ్డపై కంగారులకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్దమైంది. ఏదైనా రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల్‌లో కావడంతో అభిమానులను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments