కోహ్లీ ఖాతాలో మరో రికార్డు : వరుసగా మూడో సెంచరీ

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (11:42 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. సూపర్ ఫామ్‌లో కోహ్లీ.. వెస్టిండీస్‌తో పూణె వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. వరుసగా మూడు వన్డేల్లోనూ కోహ్లీ మూడు సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. కెరీర్‌లో అతనికిది 38వ సెంచరీకావడం విశేషం. 
 
లక్ష్య ఛేదనలో మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసినా కోహ్లీ ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజయపథంలో నడిపించలేక పోయాడు. కాగా, వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌‌గా కోహ్లీ రికార్డు సృష్టించగా, ఓవరాల్‌గా పదో ఆటగాడు కావడం గమనార్హం. అలాగే, వన్డేల్లో 38 సెంచరీలు చేయగా, వెస్టిండీస్‌పై మొత్తం ఏడు సెంచరీలు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

తర్వాతి కథనం
Show comments