Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా భారీ స్కోరు: రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. బిన్నీహాఫ్ సెంచరీ మిస్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (13:24 IST)
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా లంక భారీ స్కోరును ముందుంచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. భారత బ్యాట్స్‌మెన్లు స్కోరు బోర్డును పరిగెత్తిస్తారు. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 132 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను కలుపుకోవడంతో భారత్ ఇప్పటివరకు 243 పరుగుల ఆధిక్యతను సాధించింది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో, శ్రీలంకు టఫ్ టార్గెట్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది.
 
భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా (0), రాహుల్ (2), రహానే (4), కోహ్లీ (21) విఫలమైనప్పటికీ... రోహిత్ శర్మ 50 పరుగులు చేసి స్కోరు బోర్డును గాడిలో పెట్టాడు. అలాగే అర్థ సెంచరీ దిగా ఆడిన బిన్నీ 49 పరుగులకే అవుట్ కావడంతో, నమన్ ఓజా (28), మిశ్రా (1)లు క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్, ప్రదీప్ చెరో మూడేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments