Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాంప్టన్ టెస్ట్ మ్యాచ్ : తొలగని వర్షం ముప్పు

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (15:06 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు వరుణుకు అడ్డంకిగా మారాడు. ఈ వర్షం దెబ్బకు తొలి రోజు ఒక్క బంతికూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. రెండో రోజున కాస్త తెరపివ్వడంతో కొంతమేరకు సాధ్యమైంది. 
 
రెండో రోజున టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్... రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కోహ్లి 44, ర‌హానే 29 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్ జోడీ తొలి వికెట్‌కు 62 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. 
 
అయితే, ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృత‌మై, మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో మ్యాచ్‌కు అంత‌రాయాలు త‌ప్పేలా లేవు. ఆ లెక్క‌న పూర్తి రోజు ఆట అసాధ్య‌మ‌నే చెప్పాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments