Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాంప్టన్ టెస్ట్ మ్యాచ్ : తొలగని వర్షం ముప్పు

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (15:06 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు వరుణుకు అడ్డంకిగా మారాడు. ఈ వర్షం దెబ్బకు తొలి రోజు ఒక్క బంతికూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. రెండో రోజున కాస్త తెరపివ్వడంతో కొంతమేరకు సాధ్యమైంది. 
 
రెండో రోజున టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్... రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కోహ్లి 44, ర‌హానే 29 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్ జోడీ తొలి వికెట్‌కు 62 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. 
 
అయితే, ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృత‌మై, మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో మ్యాచ్‌కు అంత‌రాయాలు త‌ప్పేలా లేవు. ఆ లెక్క‌న పూర్తి రోజు ఆట అసాధ్య‌మ‌నే చెప్పాలి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments