Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పింది.. సారీ చెప్పే ప్రసక్తే లేదు: విలియమ్సన్

వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:39 IST)
వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో కివీస్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై కేన్ స్పందిస్తూ తమ జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని, టర్న్ తిరుగుతున్న బంతులను ఎదుర్కొనడంలో అందరం విఫలమయ్యామని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే అవసరం ఏమీ లేదన్నారు. 
 
కేవలం 16 పరుగుల వ్యవధిలో 8 మంది పెవీలియన్ దారి పట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నాడు. దారుణంగా ఓడిపోవడం బాధాకరమే అయినా, జట్టును చక్కదిద్దుకోవడానికి తమకు మంచి అవకాశం లభించిందని అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments