Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పింది.. సారీ చెప్పే ప్రసక్తే లేదు: విలియమ్సన్

వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:39 IST)
వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో కివీస్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై కేన్ స్పందిస్తూ తమ జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని, టర్న్ తిరుగుతున్న బంతులను ఎదుర్కొనడంలో అందరం విఫలమయ్యామని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే అవసరం ఏమీ లేదన్నారు. 
 
కేవలం 16 పరుగుల వ్యవధిలో 8 మంది పెవీలియన్ దారి పట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నాడు. దారుణంగా ఓడిపోవడం బాధాకరమే అయినా, జట్టును చక్కదిద్దుకోవడానికి తమకు మంచి అవకాశం లభించిందని అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

తర్వాతి కథనం
Show comments