Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పింది.. సారీ చెప్పే ప్రసక్తే లేదు: విలియమ్సన్

వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:39 IST)
వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో కివీస్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై కేన్ స్పందిస్తూ తమ జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని, టర్న్ తిరుగుతున్న బంతులను ఎదుర్కొనడంలో అందరం విఫలమయ్యామని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే అవసరం ఏమీ లేదన్నారు. 
 
కేవలం 16 పరుగుల వ్యవధిలో 8 మంది పెవీలియన్ దారి పట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నాడు. దారుణంగా ఓడిపోవడం బాధాకరమే అయినా, జట్టును చక్కదిద్దుకోవడానికి తమకు మంచి అవకాశం లభించిందని అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments