Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ మూడో టెస్టు.. పుజారా అదుర్స్.. రెండోసారి డిక్లేర్ చేసిన భారత్

ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి,

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (15:25 IST)
ఇండోర్‌లో భారత్, కివీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండోసారి కూడా డిక్లేర్ చేసింది. కివీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సేన 49 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి, 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా 101(నాటౌట్) పరుగులతో సెంచరీతో అదర గొట్టాడు. 
 
అలాగే గంభీర్ మెరుగ్గా రాణించి హాఫ్ సెంచరీ సాధించాడు. విజయ్ 19, కోహ్లీ 17, రహానే 23(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ప్రత్యర్ధి జట్టు ముందు 475 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది కోహ్లీ సేన. సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 16 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. మరో 120 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్‌కు విజయం ఖాయమని క్రీడా పండితులు అంటున్నారు. 
 
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 557/5 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299/10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 216/3 డిక్లేర్డ్ చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments