Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మూడో టీ-20.. కేవలం ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (15:56 IST)
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళల జట్టు ఒక్క పరుగు తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.


గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి వరకు పోరాడింది. తొలుత  బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 119 పరుగులు సాధించింది.
 
ఇంగ్లండ్ జట్టులో టామీ 29 పరుగులు, ఎల్లెన్ జాన్స్ 26 పరుగులు, డానియల్ వ్యాట్ 24 పరుగులు సాధించారు. ఇక భారత మహిళల బౌలర్లలో  అంజున పటేల్, హర్లిన్ డియోల్‌లు రెండు చొప్పున, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్‌లు చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
తదనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి 119 పరుగులు సాధించింది. అయినా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. భారత మహిళా జట్టులో స్మృతిమందన 58 పరుగులతో అర్థ సెంచరీ సాధించినా, మిథాలిరాజ్ 30 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments