Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ.. కపిల్ దేవ్

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:47 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. ధోనీ ఫామ్‌లో లేడని చెప్పేందుకు ధోనీ 20 లేదా 25 ఏళ్ల కుర్రాడు కాదని చెప్పారు. ధోనీ నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు అర్థం కావట్లేదని కపిల్ దేవ్ అడిగాడు. విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆటగాడని కపిల్ ప్రశంసించారు. అనుభవం, టాలెంట్ కలిస్తే కోహ్లీ అని చెప్పాడు. 
 
అంతులేని ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చారు. మ్యాచ్‌లు గెలవటం.. ఓడిపోవడమనేది ప్రధాన అంశం కాదని.. మ్యాచ్ ఎలా ఆడారనేదే ముఖ్యమని తెలిపాడు. అలాగే ధోనీ చేసిన సేవలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించాడు. 
 
ధోనీకి ఎంతో అనుభవం వుందని.. క్లిష్ట పరిస్థితుల్లో తెలివైన నిర్ణయాలను తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపించాడని.. ఆ అనుభవమే భారత్‌కు ఉపయోగపడవచ్చునని చెప్పాడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ అని కితాబిచ్చారు. భారత్ తరపున ధోనీ మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

తర్వాతి కథనం
Show comments