Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యా అవుట్.. రవీంద్ర జడేజా ఇన్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:33 IST)
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటన చివర్లో మళ్లీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. 
 
పాండ్యా వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అతడికి రెస్ట్ అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. వెన్నెముక బలపడేంత వరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు. వచ్చేవారం నుంచి శిక్షణ మొదలవుతుంది. వన్డే సీరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు కూడా పాండ్యా దూరం కానున్నాడు. ప్రస్తుతానికి మాత్రం రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం కల్పించారు. ఇప్పుడు టీమిండియా టీ20 జట్టులో 14 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments