Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచ్ : టార్గెట్ 273 రన్స్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (18:40 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుతో భారత్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరిగిన జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత 273 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. టాస్ నెగ్గిన ఆప్ఘన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకుని, భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అనారోగ్యం కారణంగా శుభమన్ గిల్ ఈ మ్యాచ్ కూడా దూరంగా ఉన్నాడు. 
 
ఆప్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ 21, జడ్రాన్ 28, షా 22, షాహిది 80, ఒమర్జాయ 62, నబి 19, రషీద్ ఖాన్ 16, రెహ్మాన్ 10, జడ్రాన్ 2 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా 2, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా ఆప్ఘన్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

తర్వాతి కథనం
Show comments