Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచ్ : టార్గెట్ 273 రన్స్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (18:40 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుతో భారత్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరిగిన జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత 273 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. టాస్ నెగ్గిన ఆప్ఘన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకుని, భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అనారోగ్యం కారణంగా శుభమన్ గిల్ ఈ మ్యాచ్ కూడా దూరంగా ఉన్నాడు. 
 
ఆప్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ 21, జడ్రాన్ 28, షా 22, షాహిది 80, ఒమర్జాయ 62, నబి 19, రషీద్ ఖాన్ 16, రెహ్మాన్ 10, జడ్రాన్ 2 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా 2, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా ఆప్ఘన్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments