Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 ప్రపంచ కప్ : భారత కుర్రోళ్ళు భళా

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (10:39 IST)
కేరేబియన్ గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా యువ భారత జట్టు సత్తా చాటింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి పోరులో భారత కుర్రోళ్లు విజయం సాధించారు. 45 పరుగుల తేడాతో గెలుపొందారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగి 46.5 ఓవవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు 45.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
భారత జట్టులో కెప్టెన్ యాష్ ధుల్ 82 పరుగులు చేయగా, తంబే 35, రషీద్ 31, నిషాంత్ 27 చొప్పున పరుగులు చేశారు. ఇక రఘు వన్ని 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ భవా 13, దినేశ్ బనా 7, విక్కీ 9 చొప్పున పరుగులు చేశారు. 
 
భారత బౌలర్ రాజ్ భవా వేసిన బంతికి 45.4 ఓవర్ల వద్ద అఫ్ వ్యూ మయాండ ధుల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మయాండ్ పెవిలియన్ దారిపట్టడంతో భారత్ విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments