Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 ప్రపంచ కప్ : భారత కుర్రోళ్ళు భళా

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (10:39 IST)
కేరేబియన్ గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా యువ భారత జట్టు సత్తా చాటింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి పోరులో భారత కుర్రోళ్లు విజయం సాధించారు. 45 పరుగుల తేడాతో గెలుపొందారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగి 46.5 ఓవవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు 45.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
భారత జట్టులో కెప్టెన్ యాష్ ధుల్ 82 పరుగులు చేయగా, తంబే 35, రషీద్ 31, నిషాంత్ 27 చొప్పున పరుగులు చేశారు. ఇక రఘు వన్ని 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ భవా 13, దినేశ్ బనా 7, విక్కీ 9 చొప్పున పరుగులు చేశారు. 
 
భారత బౌలర్ రాజ్ భవా వేసిన బంతికి 45.4 ఓవర్ల వద్ద అఫ్ వ్యూ మయాండ ధుల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మయాండ్ పెవిలియన్ దారిపట్టడంతో భారత్ విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments