Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసిన బీసీసీఐ

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (12:45 IST)
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక ప్రపంచ దేశాలు ప్రయాణ ఆంక్షలను సైతం అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ ఆంక్షలను అధికంగా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు జరుపతలపెట్టిన సౌతాఫ్రికా క్రికెట్ టూర్‌ వాయిదాపడింది. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి ఈ నెల 17వ తేదీ నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఇరు జ్టల మధ్య జరగాల్సివుంది. అయితే, సౌతాఫ్రికా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments