రిషబ్ పంత్‌కు ఐసోలేషన్ పూర్తి.. మరోమారు కోవిడ్ పరీక్షలు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (12:07 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో ఉండగా, ఈ కాలపరిమితి ముగిసింది. అయితే, ఆయనకు మరోమారు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. 
 
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోటీ తర్వాత మూడు వారాలు బ్రేక్ దొరికింది. ఆ తర్వాత బయో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పంత్‌కు ఈ నెల 8వ తేదీన క‌రోనా వైరస్ సోకింది. 
 
నిబంధనల ప్రకారం 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నప్పటికి పంత్ కి కరోనా పరీక్షల్లో నెగటివ్ తేలాల్సి ఉంది. ఆయనకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పంత్‌కు నెగటివ్‌గా తేలితే అప్పుడు టీమ్‌తో పాటు బయోబబుల్‌లో చేరతాడు. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్న పంత్ త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే, ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి పంత్ ఐసోలేషన్ పూర్తిచేసుకున్నప్పటికీ అతడి మరింత విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ పండూ, మెడలో తాళి కట్టకు, వీడియో తీస్తున్నారు: యువకుడితో యువతి (video)

ఒకే ఒక్క ఓటు ఆమెను గెలిపించింది.. కోడలు కోసం ఆయన వేసిన ఓటు..?

తెలంగాణలో రెండు దశల పంచాయతీ ఎన్నికలు: విజేతగా నిలిచిన కాంగ్రెస్

Naga Babu: భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను.. నాగబాబు క్లారిటీ

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9వ సీజన్‌లో విన్నర్ ఎవరు? ఏఐ ఎవరికి ఓటేసిందంటే?

Prabhas: రాజా సాబ్ నుంచి ప్రభాస్,నిధి అగర్వాల్ లపై మెలొడీ సాంగ్ ప్రోమో రిలీజ్

Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు, వ్యక్తిత్వమే విప్లవం, వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

తర్వాతి కథనం
Show comments