Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:49 IST)
ఈడెన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదనలో ఆదిలో కొంచెం తడబడింది. ఆ తర్వాత కార్తీక్, కృనాల్‌లు రాణించడంతో రోహిత్ సేన సునాయాసంగా గెలిచింది. 
 
ఇక ఈ మ్యాచ్ గెలుపోటములు అటుంచితే… విండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందంటే… ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో కరేబియన్ ఆటగాళ్లు హెట్‌మైర్‌, హోప్ తడబడి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నారు. హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు.
 
ఈ రనౌట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డ్యూట్ ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ, ఎందుకు ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు, బీజేపీ అండ్ కాంగ్రెస్ రేస్, హెట్‌మైర్‌ విన్ ది రేస్ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments