ఐసీసీ ట్వీంటీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు వెల్లడి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (20:26 IST)
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు నెలలో ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ సిరీస్ కోసం జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. వైఎస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. 
 
కాగా, గాయాల కారణంగా జట్టుకు దూరమైన డెత్ ఓవర్ల స్పెషలిస్టులు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను కూడా జట్టులోకి తీసుకున్నారు. అలాగే, గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచి జట్టులో చోటు కల్పించారు. అలాగే, దినేష్ కార్తీక్‌కు కూడా అవకాశం ఇచ్చారు. 
 
మరో పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు స్థానం చోటు కల్పించలేదు. కానీ, చాహర్, షమీలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా అవకాశం కల్పించారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లకు కూడా స్టాండ్‌బై ఆటగాళ్ళుగా తీసుకున్నారు. 
 
జట్టు వివరాలు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పటేల్, దీపక్ హుడా, అశ్విన్ చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments