Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విశాఖలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (10:11 IST)
భారత్ ‌- శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడో టి-20 మ్యాచ్‌ విశాఖపట్టణంలో జరుగనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విశాఖ మ్యాచ్ నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో.. విజయమేలక్ష్యంగా రెండు జట్లూ పోటీకి దిగుతున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో విజయం దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
 
మరోవైపు.. ప్రత్యర్థి జట్టుతో పోల్చిచూస్తే.. ధోనీ సేన అన్నివిభాగాలలోనూ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది. అయితే, విశాఖ పిచ్‌లో ఎలాంటి తేడా లేకుండా ఉంటే.. పరుగుల మోత మోగడం ఖాయమని తెలుస్తోంది. కాగా, రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ కోసం... విశాఖ అభిమానులతో పాటు,దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం..ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments