Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ టూర్: 20న టీమిండియా జట్టు ఎంపిక..!

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (18:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు ప్రయాణమవుతున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో పాల్గొనే టీమిండియాను ఈ నెల 20న ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాల తెలిపాయి. 20న జరిగే బీసీసీఐ జాతీయ సెలెక్షన్ కమిటీ ముంబయిలోని క్రికెట్ సెంటర్‌లో సమావేశం కానుంది. 
 
బంగ్లా టూర్‌లో భారత జట్టు ఒక టెస్టు, 3 వన్డేలు ఆడుతుంది. వీలైతే ఓ టి20 ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా, టెస్టు క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంటు ప్రకటించిన నేపథ్యంలో, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. 
 
ఇదిలా ఉంటే కోహ్లీతో పాటు మరికొందరు సీనియర్లు ఈ టూర్‌కు వెళ్లలేమని, విశ్రాంతి కావాలని బోర్డును కోరినట్టు సమాచారం. ఇక, దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో మార్పులు చేర్పులపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఈ నెల 19న సమావేశం కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments