Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రికెట్ కప్ : భారత జట్టు ప్రకటన

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:10 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జాతీయ సెలెక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారు. అలాగే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు తిరిగి జట్టులో చోటుకల్పించారు. 
 
గజ్జల్లో గాయం కారణంగా కొంతకాలం పాటు జట్టుకు దూరమైన రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోవడంతో తిరిగి చోటు దక్కించుకోవడమే కాకుండా తిరిగి భారత జట్టు వైఎస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ జట్టును ప్రకటించారు. వీరితో పాటు దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పెటేల్ తదితరులను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. 
 
భారత జట్టు వివరాలు... 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన, చాహల్, బిష్ణోయ్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

తర్వాతి కథనం
Show comments