Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా: భారత జట్టు ఎంపిక రేపే.. ఆ ముగ్గురికి?

Webdunia
మంగళవారం, 19 మే 2015 (12:09 IST)
బంగ్లాదేశ్ టూరుకు వెళ్తున్న టీమింయా జట్టును బుధవారం ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బుధవారం ముంబైలో సమావేశమై జట్టును ఖరారు చేస్తుందని బీసీసీఐ ప్రకటించింది. టెస్టులకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండిమా టెస్టు జట్టు బంగ్లా వెళ్లనుంది. అయితే విరాట్ కోహ్లీకి బంగ్లా టూర్‌కు వెళ్లేది ఉండదని, ఆయనకు విశ్రాంతి ఇచ్చే దిశగా సెలక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. 
 
ఇక టెస్టులకు గుడ్ చెప్పిన తర్వాత జరుగుతున్న సిరీస్ కావడంతో ధోనీ బంగ్లా టూర్‌కు వెళతాడా? లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు జట్టులో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్‌లకు ఈ సిరీస్‌లో చోటు దక్కడం ఖాయమన్న ఊహాగానాల నేపథ్యంలో బుధవారం సెలెక్షన్ కమిటీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments