Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 15 నుంచి భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్.. ఆ పర్మిషన్ కోసమే..?!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (19:07 IST)
డిసెంబర్ 15వ తేదీ నుంచి శ్రీలంక వేదికగా పాకిస్థాన్-భారత్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా వెల్లడించారు. ముంబై దాడులకు తర్వాత దాయాది దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు సుదీర్ఘ బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు చర్చలు, సమావేశాల అనంతరం శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. 
 
ఈ సిరీస్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ నుంచి పీసీబీ అనుమతి పొందడం కూడా పూర్తయ్యిందని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఇక భారత ప్రభుత్వం నుంచి మాత్రమే అనుమతి లభించాల్సి వుందని.. ఆ పర్మిషన్ దక్కితే వెంటనే ఆ సిరీస్ ప్రారంభమవుతుందన్నారు. అంతా ఓకే అయితే వచ్చేనెల 15 నుంచి సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments