Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయుడు దెబ్బ... జింబాబ్వేపై 4 పరుగుల తేడాతో భారత్ విజయం

Webdunia
శుక్రవారం, 10 జులై 2015 (20:52 IST)
అంబటి రాయుడు (124) నాటౌట్ దెబ్బ ఒకవైపు, భారత్ బౌలర్ల దెబ్బ ఇంకోవైపు... దీనితో జింబాబ్వే 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడింది. 50 ఓవర్లలో 251 పరుగలు మాత్రమే చేయగలిగింది. చేతిలో వికెట్లు ఉన్నా ఉపయోగించుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాట్సమన్లలో చిగుంబురా (104) నాటౌట్ గా నిలబడినా మిగిలినవారు వికెట్లు పారేసుకున్నారు. శిబంద 20 పరుగులు, చిభాబ 3, మసకడ్జ 34, విలియమ్స్ 0, రాజా 37, ముతుంబామి 7, క్రెమర్ 27, ట్రిరిపాన్ 1 పరుగు చేశారు. చివరి రెండు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించవచ్చు అని అనుకున్నా భారత్ బౌలర్ల దెబ్బకు సాధ్యం కాలేదు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments