Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పటేల్‌ గారూ... మ్యాచ్‌కు అంతరాయం కలిగించొద్దు: జూనియర్ క్రికెటర్ల విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (15:18 IST)
రాజ్‌కోట్‌ మూడో వన్డే మ్యాచ్‌లో తమ మద్దతుదారులు కొందరు రిజర్వేషన్లు కోరుతూ ప్లకార్డులు చూపుతారని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్‌) కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ ప్రకటించిన నేపథ్యంలో.. అప్రమత్తమైన ఎస్‌సీఏతో పాటు క్రికెటర్లు, అభిమానులు మ్యాచ్‌‍కు ఆటంకం కలిగించవద్దని హార్దిక్‌ను వేడుకున్నారు.

రాజ్‌కోట్‌లో ఈ నెల 18న (ఆదివారం) భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మూడో వన్డే మ్యాచ్‌కు అంతరాయం కలిగించవద్దని 50 మంది జూనియర్ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు హార్దిక్‌ను విజ్ఞప్తి చేశారు. 
 
హార్దిక్‌ను కలిసి మూడో వన్డేకు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరుతామని యువక్రికెటర్లు కొందరు తమ కోచ్‌ను అడిగారని, దానికి ఆయన అంగీకరించినట్టు సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) మీడియా మేనేజర్‌ హిమాంశు వెల్లడించారు.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments