Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - కివీస్ రెండో టీ20కి పొంచివున్న వరుణ గండం!

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (11:10 IST)
భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య ట్వంటీ20 సిరీస్ జరుగుతోంది. అయితే, ప్రారంభ మ్యాచ్ వర్షార్పణమైంది. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరుగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. 
 
అయితే, ఈ మ్యాచ్ జరిగే మౌంట్ మాంగనుయ్‌లో వర్షం పడే సూచనలు ఉన్నట్టు కివీస్ వాతావరణ శాఖ అంచనా వేసింది. మౌంట్ మాంగనుయ్‌లో మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ మ్యాచ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
మరోవైపు, భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య సారథ్య బాధ్యతలు పోషిస్తున్నారు. పాండ్యా కెప్టెన్సీలో పలువురు యువ క్రికెటర్లను పరీక్షించాలని భారత్ భావిస్తుంది. ఇలాంటి వారిలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ క్రికెటర్లు ఉన్నారు. కానీ, వరుణ దేవుడు మాత్రం ప్రధాన అడ్డంకిగా మారాడు.
 
ఆతిథ్య శ్రీలంక జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమి మరిచి తిరిగి గాడిలో పడాలని ఆశిస్తుంది. ఈ పరిస్థితుల్లో వరుణ దేవుడు కరుణించి ఈ మ్యాచ్‌ను సాఫీగా సాగేలా సహకరిస్తాడో లేదో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments