Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత‌లో ముగిసిన వరల్డ్ కప్.. విజేతగా ఆస్ట్రేలియా... ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (13:26 IST)
స్వదేశంలో దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. భారత్ భంగపాటుకు గురైంది. ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో గెలిచిన కంగారులు విశ్వ కప్‌తో పాటు.. భారీ నగదు బహుమతిని అందుకుంది. 
 
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ‌ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ కప్‌ను కంగారులు సొంతం చేసున్నారు. కాగా, ఈ విజయంతో ఆసీస్ జట్టుకు కళ్లు చేదిరే ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కమిన్స్ సేనకు రూ.33.31 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నారు.
 
అలాగే, రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు రూ.16.55 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలైన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు  రూ.6.66 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. లీగ్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.83 లక్షలు చొప్పున అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments