Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత‌లో ముగిసిన వరల్డ్ కప్.. విజేతగా ఆస్ట్రేలియా... ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (13:26 IST)
స్వదేశంలో దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. భారత్ భంగపాటుకు గురైంది. ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో గెలిచిన కంగారులు విశ్వ కప్‌తో పాటు.. భారీ నగదు బహుమతిని అందుకుంది. 
 
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ‌ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ కప్‌ను కంగారులు సొంతం చేసున్నారు. కాగా, ఈ విజయంతో ఆసీస్ జట్టుకు కళ్లు చేదిరే ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కమిన్స్ సేనకు రూ.33.31 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నారు.
 
అలాగే, రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు రూ.16.55 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలైన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు  రూ.6.66 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. లీగ్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.83 లక్షలు చొప్పున అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

తర్వాతి కథనం
Show comments