Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్.. ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా?

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (20:19 IST)
వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్ ప్రారంభం అయ్యింది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఐదు మ్యాచ్ టీ20 సీరీస్ జరుగనుంది. భారత్‌, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ గురువారం జరగనుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 
 
ఐదు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. 
 
మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. వరల్డ్ కప్ ఓడిన భారత్.. కంగారూలకు చుక్కలు చూపించాలనుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments