Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడున్న జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదు: రవిశాస్త్రి

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (19:04 IST)
ఇప్పుడున్న టీమిండియా జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదని టీమండియా డైరక్టర్ రవిశాస్త్రి అన్నారు. శ్రీలంకతో చివరి టెస్టు కొలంబోలో జరుగనున్న నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితిని బట్టి జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు.  
 
పరిస్థితిని బట్టి ఎవరి అవసరం ఉంటుందో వారినే బ్యాటింగ్, బౌలింగ్‌కు పంపుతామని.. ఈ సూత్రం బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలకూ వర్తిస్తుందన్నారు. గాలే టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలో దిగామని, కొలంబో టెస్టులోనూ అందులో మార్పులేదని అన్నారు. 
 
గత టెస్టులో ఆడిన విధంగా చివరి టెస్టులోనూ సరైన క్రికెట్ ఆడతామని రవిశాస్త్రి చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ పొజిషన్ మారుతూ వుంటుందని చెప్పారు. మూడో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకపోయినా.. విజయం సాధించే దిశగా బ్యాటింగ్ పొజిషన్, బౌలింగ్‌పై మార్పులుంటాయన్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments