Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (17:01 IST)
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా దిగజారాడు. శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో ఆకట్టుకోని ఆటతీరులో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారాడు. లంక సిరీస్‌కు ముందు టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్న కోహ్లీ, శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల తర్వాత 11వ స్థానానికి పడిపోయాడు. 
 
బంగ్లాదేశ్, శ్రీలంక టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించి సీనియర్ల మన్ననలందుకున్న రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్లలో అశ్విన్ రెండో ర్యాంకులో ఉన్నాడు. తద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్ రెండు విభాగాల్లోనూ అశ్విన్ టాప్-10లో కొనసాగుతున్నాడు. 
 
22వ ర్యాంకులో ఉన్న రహానే శ్రీలంక సిరీస్‌లో సెంచరీ తరువాత రెండు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకును సొంతం చేసుకోగా, లంకేయులతో జరిగిన రెండు టెస్టుల్లో మూడేసి వికెట్లతో రాణించిన స్పిన్నర్ అమిత్ మిశ్రా 42 స్థానాలు మెరుగుపరుచుకుని, 39వ ర్యాంకుకు ఎగబాకాడు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments